భారత కొత్త సొలిసిటర్ జనరల్గా తుషార్ మెహతా నియామకం
న్యూఢిల్లీ: భారత సొలిసిటర్ జనరల్గా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది తుషార్ మెహతా నియమితులయ్యారు. గత అక్టోబర్ 20న సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ రాజీనామా చేసినప్పటి నుంచీ సొలిసిటర్ జనరల్ స్థానం ఖాళీగా ఉంది.
దాదాపు ఏడాది తర్వాత ఆయన స్థానంలో తుషార్ మెహతాను కేంద్రం నియమించింది. 2014 నుంచి అదనపు సొలిసిటర్ జనరల్గా పలు కీలక కేసుల్లో మెహతా వాదనలు వినిపించారు.

2020 జూన్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు తుషార్ మెహతా సొలిసిటర్ జనరల్గా కొనసాగనున్నారు. భారత ప్రభుత్వ న్యాయ అధికారుల్లో సొలిసిటర్ జనరల్ అనేది రెండో ర్యాంక్ పదవి.
More From
-
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
Hormuz: హార్ముజ్ కోసం రంగంలోకి 35 దేశాలు-భారత్ కీలక నిర్ణయం..! -
ఆంజనేయుడి దివ్యమంత్రం -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా!












Click it and Unblock the Notifications