టార్గెట్ తాజ్మహల్?: ఆగ్రాలో జంట పేలుళ్లు, ఉగ్ర చర్యగా అనుమానం
న్యూఢిల్లీ: తాజ్మహల్ లక్ష్యంగా పేలుళ్లకు పాల్పడతామని ఐఎస్ ఉగ్రాదులు ప్రకటించిన గంటల వ్యవధిలోనే శనివారం తెల్లవారుజామున ఆగ్రాలో జంట పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లు అగ్రా కాంటోన్మెంట్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకున్నాయి.
తొలుత స్టేషన్కు సమీపంలోని అశోక్ అనే వ్యక్తి ఇంటి పైకప్పుపై పేలుడు జరగగా, 45 నిమిషాల తర్వాత స్టేషన్లోని ఐదో నెంబర్ ప్లాట్ఫాం సమీపంలో చెత్తవేసే చోట మరో పేలుడు సంభవించింది.

తక్కువ తీవ్రతతో పేలుళ్లు జరగడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేస్తున్నారు. ఫోరెన్సిక్ బృందం కూడా అక్కడికి చేరుకుని పరిశీలిస్తోంది.
కాగా, రైల్వే ట్రాక్ సమీపంలో ఓ బెదిరింపు లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేలుళ్లకు గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications