వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లడాఖ్‌లో భూకంపం: గంట వ్యవధిలో రెండుసార్లు కంపించిన భూమి..

|
Google Oneindia TeluguNews

లడాఖ్‌లో భూకంపం వచ్చింది. శుక్రవారం సాయంత్రం 4.27 గంటలకు తొలిసారి భూ ప్రకంపనాలు వచ్చాయి. తర్వాత 5.29 గంటలకు కూడా భూమి కంపించింది. తొలిసారి భూమి కంపించిన సమయంలో రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 5.4గా ఉంది. రెండోసారి 3.6గా ఉంది అని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలాజీ ప్రకంటిచింది.

 Two medium-intensity earthquakes hit Ladakh

రెండుసార్లు భూమి కంపించిన సమయంలో భూకంప తీవ్రత 10 కిలోమీటర్ల లోతు వరకు ప్రభావం చూపించింది. వాస్తవానికి హిమాలయ ప్రాంతంలో భూంకపాలు తరచూగా వస్తుంటాయి. అలాగే శుక్రవారం కూడా రెండుసార్లు భూకంపం వచ్చింది.

English summary
Two medium-intensity earthquakes of magnitudes 5.4 and 3.6 hit the Ladakh region on Friday, the National Centre for Seismology said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X