త్రిపురలో బీజేపీకి షాక్.. ఎమ్మెల్యేలు రాజీనామాలు.. కాంగ్రెస్లో చేరిక
త్రిపురలో భారతీయ జనతా పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఇద్దరు ఎమ్మెల్యేలు కమలానికి గుడ్ బై చెప్పారు. బీజేపీ పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు సుదీప్ రాయ్ బర్మన్, ఆశిష్ కుమార్ సాహా రాజీనామా చేశారు. ఈ మేరకు తమ రాజీనామాలను త్రిపుర శాషనసభ స్పీకర్ రతన్ చక్రవర్తికి సమర్పించారు. బీజేపీని వీడేందుకు ఇంకా చాలా మంది సిద్ధంగా ఉన్నారని బర్మన్ తెలిపారు.
BJP MLA Sudip Roy Barman and his close associate Asish Kumar Saha tender their resignations from Tripura Legislative Assembly. They also resigned from the primary membership of the BJP. pic.twitter.com/3zNeqG5yLj
— ANI (@ANI) February 7, 2022
కాంగ్రెస్
పార్టీలో
చేరిక
ఎన్నికల్లో
ప్రజలకు
ఇచ్చిన
హామీలను
నెరవేర్చడంతో
బీజేపీ
ప్రభుత్వం
విఫలమైందని
త్రిపుర
ఎమ్మెల్యేలు
సుదీప్
రాయ్
బర్మన్,
ఆశిష్
కుమార్
సాహాలు
ఆరోపించారు.
అందుకే
బీజేపీ
పార్టీకి,
తమ
ఎమ్మెల్యే
పదవులకు
రాజీనామా
చేస్తున్నట్లు
తెలిపారు.
కాంగ్రెస్
పార్టీలో
చేరుతున్నట్లు
ఇద్దరు
వెల్లడించారు.
ఢిల్లీలో
రాహుల్
గాంధీ,
ప్రియాంక
గాంధీ
వాద్రాలను
కలిశారు.
వారి
సక్షమంలో
కాంగ్రెస్
పార్టీలో
చేశారు.
అసెంబ్లీలో
33కి
తగ్గిన
బీజేపీ
బలం
త్రిపుర
అసెంబ్లీలో
మొత్తం
60
మంది
సభ్యులు.
36
మంది
ఎమ్మెల్యేలతో
బీజేపీ
అధికారం
చేపట్టింది.
అయితే
వారిలో
ఒకరు
ఇప్పటికే
టీఎంసీలో
చేరారు.
అతనిపై
వేటు
కూడా
పడింది.
తాజా
మరో
ఇద్దరు
ఎమ్మెల్యేలు
రాజీనామా
చేయడంతో
అసెంబ్లీలో
బీజేపీ
బలం
33కి
తగ్గింది.
కమలాన్ని
వీడేందుకు
చాలా
మంది
ఎమ్మెల్యేలు
సిద్ధంగా
ఉన్నారని
సుదీప్
రాయ్
బర్మన్
పేర్కొన్నారు.
అయితే
కొన్ని
సాంకేతిక
కారణాలతో
వారు
మరి
కొన్ని
రోజుల
పాటు
వేచి
చూస్తున్నారని
తెలిపారు.
హిమాచల్
ప్రదేశ్,
గుజరాత్తో
పాటు
త్రిపుర
అసెంబ్లీ
ఎన్నికలు
జరగవచ్చని
బర్మాన్
అభిప్రాయపడ్డారు.
Recommended Video
BJP MLA Sudip Roy Barman (in file photo) and his close associate Asish Kumar Saha tender their resignations from Tripura Legislative Assembly. They also resigned from the primary membership of the BJP. The two are now leaving for Delhi. pic.twitter.com/tGTdGJAaf9
— ANI (@ANI) February 7, 2022