వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు మహిళలపై గ్యాంగ్‌రేప్: దాడిలో ఒకరి మృతి

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: ఇద్దరు వివాహిత మహిళలపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్రంగా దాడికి గురవ్వడంతో ఓ బాధితురాలు ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఈ దారుణ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మాల్డాలో చోటుచేసుకుంది.

బ్రాహ్మణ్‌గ్రామ్‌ గ్రామానికి చెందిన ఇద్దరు వివాహిత మహిళలు తమ బంధువుల ఇంటికి వెళ్తుండగా నలుగురు దుండగులు వారిని అపహరించుకుపోయారు. జనసంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు.

Two women gang-raped in Malda, one dies

ఓ బాధితురాలు దారుణాన్ని తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో దుండగులు ఆమెపై పైశాచికంగా దాడిచేశారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మరో బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.

అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. స్పృహలోకి వచ్చిన రెండో బాధితురాలు ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని వివరించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.

English summary
Two women were allegedly gang-raped by a group of men in Malda district with one of them dying after she was severely beaten up for resisting the crime, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X