జవదేకర్కు కరోనా... యోగి, యడియూరప్ప తర్వాత, టెస్ట్ చేయించుకోవాలని
కరోనా ఎవరినీ వదలడం లేదు. ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. సినీ నటుడు పవన్ కల్యాణ్కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే ధృవీకరించారు. ఈ మేరకు ట్విట్ చేశారు. గత రెండు, మూడు రోజుల్లో తనతో సన్నిహితంగా మెలిగిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
జవదేకర్కు 70 ఏళ్లు కాగా.. ప్రస్తుతం కేంద్ర సమాచార ప్రసారాలు, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వ పరిశ్రమలు సహా పలు కీలక మంత్రిత్వ శాఖలను పర్యవేక్షిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయన అత్యంత సన్నిహితులు. అందుకోసమే కీలక శాఖల బాధ్యతలను అప్పగించారు.

తనకు కొవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందని జవదేకర్ తెలిపారు. గత రెండు, మూడు రోజులుగా నన్ను కలిసిన వారంతా స్వచ్ఛందగా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. తాజాగా కరోనా బారిన పడిన రాజకీయ ప్రముఖుల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప తదితరులు ఉన్నారు.
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ భారీగా ఉంది. వైరస్ సోకినట్టు రెండు, మూడురోజుల వరకు తెలియడం లేదు. ఆ లోపు లంగ్స్ ఎఫెక్ట్ చూపుతున్నాయి. ఇమ్యూనిటీ పవర్ లేని కొందరు చనిపోతున్నారు. మరికొందరు ఎలా గోలా బయటపడేస్తున్నారు. కానీ సెకండ్ ఎఫెక్ట్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. చాపకింద నీరులా వైరస్ మాత్రం ప్రబలుతోంది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications