యూపీ ఎన్నికలు: నాడు తిరుగులేదు, మూడో దశలో ఎస్పీదే పట్టు!
యూపీలో మూడో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. 69 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో 826 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
లక్నో: యూపీలో మూడో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. 69 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో 826 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఎటావా నియోజకవర్గంలో అత్యధికంగా 21మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 2.41కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకుంటారు. పోలింగ్ కోసం 25,603 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు.

ఫరూకాబాద్, హర్దోలి, కనౌజ్, మోయిన్పురి, ఇటావా, కాన్పూర్ దెహత్, ఉన్నవ్, లక్నో, బారాబంకి, సితాపూర్, ఔరయా తదితర జిల్లాల్లో ఎన్నికలు జరుగుుతున్నాయి.
ఈ రోజు 69 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 2012లో వీటిల్లో 55 స్థానాలు అధికార ఎస్పీ కైవసం చేసుకుంది. బీఎస్పీ 6, బీజేపీ 5, కాంగ్రెస్ 2 సీట్లలో గెలిచాయి. ఒకరు స్వతంత్ర్య అభ్యర్థి గెలిచారు. ఈసారి కూడా ఇక్కడ ఎస్పీనే ఆధికంగా గెలిచేలా కనిపిస్తోంది.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications