వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారి ఇవ్వలేదని కాల్చి చంపిన ఎమ్మెల్యే సోదరుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో: తమ వాహనం ముందుకు వెళ్లేందుకు దారి ఇవ్వలేదన్న ఆగ్రహంతో అధికార పార్టీ ఎమ్మెల్యే సోదరుడు ఓ వ్యక్తిని కాల్చి చంపిన దారుణ సంఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే జగ్‌రామ్‌ పాశ్వాన్ న్‌ సోదరులు అన్నూ యాదవ్‌, పప్పు పాస్వాన్.

వీరు తమ బంధువు అంగద్‌‌తో కలిసి ఓ వివాహానికి హాజరై వస్తున్నారు. ఈ సందర్భంగా ధనేపూర్‌ ప్రాంతంలో శనివారం ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న వాహనాన్ని దాటి వెళ్లడానికి ఎమ్మెల్యే సోదరులు చాలాసేపు విఫలమయ్యారు.

 UP Police hunting for SP MLA’s brothers for murder

ఆ తర్వాత ఎట్టకేలకు ముందు వెళ్తున్న వాహనాన్ని దాటుకొని వెళ్లారు. ఆ తర్వాత ముదు వెళ్తున్న వాహనంలో ఉన్నవారితో గొడవ పడ్డారు. అనంతరం అన్నూ కాల్పులు జరపడంతో... జైరామ్‌ యాదవ్‌ అనే వ్యక్తి మృతి చెందాడు. అన్నూను సోమవారం అరెస్టు చేశారు. పప్పు, అంగద్‌ పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

English summary
Police were hunting for three brothers of a Samajwadi Party MLA on Monday after one of them allegedly gunned down a man in Uttar Pradesh while the others helped cover up the murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X