తండ్రి, సోదరుడు కలిసి యువతిపై అత్యాచారం: ఉత్తరప్రదేశ్లో దారుణం..
తండ్రి, సోదరుడు, ఇద్దరు బాబాయిలు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టుగా మంగళవారం పోలీసులు తెలిపారు.
ముజఫర్నగర్: ప్రియుడితో వెళ్లిపోయిందన్న కారణంతో కుటుంబ సభ్యులే ఆమెపై అత్యాచారానికి పాల్పడిన దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ధనేడా గ్రామంలో చోటు చేసుకుంది.
తండ్రి, సోదరుడు, ఇద్దరు బాబాయిలు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టుగా మంగళవారం పోలీసులు తెలిపారు. అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు నలుగురు నిందితుల మీద కేసులు నమోదు చేసినట్లు స్టేషన్ హౌజ్ ఆఫీసర్(ఎస్ హెచ్ఓ) కుశాల్ పాల్ సింగ్ తెలిపారు. బాధితురాలిని ఓ ఇంట్లో నిర్భంధించి ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు పేర్కొన్నారు.
కొన్ని నెలల క్రితం యువతి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెళ్లిపోయిందని, దీన్ని అవమానంగా భావించిన కుటుంబ సభ్యులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications