ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రికి సమన్లు, ఎందుకంటే...?
ఎంఏల్ఏల కొనుగోలు వ్యవహరంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హారీష్ రావత్ కు సిబిఐ సమన్లు జారీ చేసింది డిసెంబర్ 26వ, తేది లోపుగా తమ ముందు హజరుకావాలని సిబిఐ సమన్లను పంపింది.
ఉత్తరాఖండ్ :ఎంఏల్ఏల కొనుగోలు వ్యవహరంలో ఉత్తరాఖండ్ సిఎం హరీష్ రావత్ సిబిఐ మరో సారి సమన్లను జారీ చేసింది.గత ఏడాదిలో ఎంఏల్ఏల కొనుగోలు వ్యవహరంపై నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ ఉత్తరాఖండ్ లో రాజకీయంగా దుమారాన్ని రేపింది.
విశ్వాస పరీక్ష సందర్భంగా ఎంఏల్ఏల కొనుగోలు కోసం ప్రయత్నించారనే ఆరోపణలు హారీష్ రావత్ పై వచ్చాయి. ఎంఏల్ఏల కొనుగోలుకు సంబందించి ఆయనపై స్టింగ్ ఆపరేషన్ బయటపడింది. ఈ ఆపరేషన్ కు సంబందించి సిబిఐ ఆయనకు సమన్లు జారీ చేసింది.

ఈ కేసులో డిసెంబర్ 26వ, తేదిన హాజరుకావాలని ఆయనను సిబిఐ ఆదేశించింది.అసంతృప్త ఎంఏల్ఏలను బుజ్జగించేందుకు బిజెపిలోని కొంతమంది ఎంఏల్ఏలను కొనుగోలు చేసేందుకు ఆయన ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి.
తనకు వ్యతిరేకంగా ఉన్న ఎంఏల్ఏలను ,బిజెపి ఎంఏల్ఏలను కొనుగోలు చేసేందుకు ముఖ్యమంత్రి హారీష్ రావత్ మాట్లాడినట్టుగా ఉన్న ఆడియో , వీడియో టేపుల ఘటన వివాదానికి కారణమైంది. సిఎం తమకు డబ్బులిస్తారని మభ్యపెట్టేందుకు ప్రయత్నించారని కొందరు రెబెల్ ఎంఏల్ఏలు ఆయనపై ఆరోపణలు గుప్పించారు. అయితే దీనిపై సిబిఐ విచారణ కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే సిబిఐ హరీష్ రావత్ కు డిసెంబర్ 26వ, తేదిన హజరుకావాలని కోరింది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్..












Click it and Unblock the Notifications