రన్ వే పైకి వాహనం, గుర్తించిన పైలట్లు: టేకాఫ్ అవుతున్న విమానం ఎమర్జెన్సీ బ్రేక్
హైదరాబాద్: ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. 180 మంది ప్రయాణీకులతో వెళ్తున్న విమానం అత్యవసరంగా రన్ వే పైన ఆగిపోయింది. విమానం టేకాఫ్ అవుతుండగా ఓ వాహనం ఆ విమానం ముందుకు వచ్చింది. దీనిని గుర్తించిన పైలట్లు విమానాన్ని వెంటనే నిలిపేశారు.
ఇండిగో ఎయిర్ బస్ ఏ320 టేకాఫ్ అవుతుండగా రన్ వే పైన ఓ వాహనాన్ని అందులోని ఇద్దరు పైలట్లు గుర్తించారు. దీంతో ఆ వాహనం ప్రమాదం నుంచి తప్పించేందుకు ఎమర్జెన్సీ బ్రేకులు ఉపయోగించారు.

ఈ సంఘటన మంగళవారం ఉదయం హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో జరిగింది. ఇండిగో విమానం ప్రతి రోజు హైదరాబాద్ నుంచి గోవాకు ట్రిప్పులు నడుపుతుంది. దీనిపై విచారణ జరుగుతోంది.
More From
-
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..?












Click it and Unblock the Notifications