విజయ్ మాల్యా వచ్చి పాస్ పోర్టు అప్పగించాలి
న్యూఢిల్లీ: కింగ్ ఫిషర్ కింగ్ విజయ్ మాల్యా ఇండియా రావాల్సిందేనని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ అంటున్నారు. భారీ మొత్తంలో ఆర్థిక కుంభకోణానికి పాల్పడి విదేశాలకు వెళ్లిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా భారత్ వచ్చి ఆయన పాస్ పోర్టును అధికారులకు అప్పగించాలని చెప్పారు.
అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు అయితే విజయ్ మాల్యాను భారత్ రావాలని, వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించలేదని వివరించారు. అయితే సుప్రీం కోర్టు ఎప్పుడు జోక్యం చేసుకుంటుందో అప్పుడు ఆ వ్యక్తి స్వయంగాగానీ, లాయర్ ద్వారాగానీ హాజరు కావచ్చని చెప్పారు.

విజయ్ మాల్యానే రావాలని లేదని వివరించారు. విజయ్ మాల్యా న్యాయవాది ద్వారా కూడా రావొచ్చు అన్నారు. విజయ్ మాల్యా ఎప్పటికైనా భారత్ రావాల్సిందే, అతని పాస్ పోర్టు సంబంధిత అధికారులకు అప్పగించాల్సిందే అని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ అంటున్నారు.
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ)తో పాటు అనేక బ్యాంకుల దగ్గర రుణం తీసుకున్న విజయ్ మాల్యా తీసుకున్న రుణం చెల్లించలేదని సమాచారం. చివరికి విసిగిపోయిన బ్యాంకుల యాజమాన్యం సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. అయితే అప్పటికే విజయ్ మాల్యా విదేశాలకు వెళ్లి పోయారని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు చెప్పింది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications