ఘోరం: యువకుడి కిడ్నాప్.. చిత్రహింసలు, పోలీసులు వెళ్లినా.., (వీడియా)
జైపూర్: రాజస్థాన్లోని బార్మర్ ప్రాంతంలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది వ్యక్తులు ఓ యువకుడిని కిడ్నాప్ చేయడమేకాక అతడ్ని చిత్రహింసలకు గురిచేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆ యువకుడ్ని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.
బార్మర్ ప్రాంతంలో ఓ యువకుడు కొనవూపిరితో పడి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఆ యువకుడ్ని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆ యువకుడు మరణించాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ యువకుడిని చిత్రహింసలు పెట్టిన నిందితుల కోసం గాలించి ఎట్టకేలకు వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లో ఆ యువకుడిని వారు చిత్రహింసలు పెడుతున్న దృశ్యాలు లభించాయి. వ్యక్తిగత వివాదాల కారణంగానే నిందితులు ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications