కరోనా కబళింపు: మమతా బెనర్జీ సోదరుడు మృతి..
కరోనా రక్కసి జడలు విప్పి నాట్యం చేస్తోంది. వైరస్ వివిధ రూపాంతరాలు చెందుతోంది. దీంతో యువత ఎక్కువగా చనిపోతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చిన్న తమ్ముడు ఆషీమ్ బెనర్జీ కూడా అసువులు బాశాడు. కరోనా సోకిన అషీమ్ను కోల్కతాలో గల ఆస్పత్రిలో చేర్చించారు. అక్కడే ఆయన ఆరోగ్యం క్షీణించి చనిపోయారు.
బెంగాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. నిన్న ఒక్క రోజే 20 వేల కేసులు వచ్చాయి. దీంతో కరోనా సోకిన వారి సంఖ్య 10.94 లక్షలకు చేరింది. శుక్రవారం 136 మంది చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 12 వేల 993కి చేరింది.

ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు ఎక్కువ వస్తున్నాయి. మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. కరోనాతోపాటు.. బ్లాక్ ఫంగల్, ఇతర వైరస్ వ్యాప్తి కూడా ఆందోళన కలిగిస్తోంది.
More From
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications