షాక్:పవర్ మంత్రికే పవర్ కట్, పవర్ కట్ పై ప్రత్యర్థులపై ట్విట్టర్ లో మంత్రి ఇలా..
కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు వింత అనుభవం ఎదురైంది.విద్యుత్ అంశంపై మంత్రి ప్రసంగిస్తుండగానే విద్యుత్ కోతలు చోటుచేసుకొన్నాయి.
వారణాసి:కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ విద్యుత్ గురించి మాట్లాడే సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కల్గింది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకొంది.
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ప్రచారం కోసం వచ్చిన కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో తమ ప్రభుత్వం ఏర్పాటైతే విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తామని హమీ ఇచ్చారు.

అయితే మంత్రి మీడియా సమావేశం నిర్వహిస్తుండగానే విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. విద్యుత్ అంశంపై మంత్రి మాట్లాడుతుండగానే ఈ ఘటన చోటుచేసుకొంది. దీంతో స్థానిక బిజెపి నాయకులు చెవులు కొరుక్కొన్నారు. ఆహ ఏం టైమింగ్ అంటూ ముసి ముసి నవ్వులు నవ్వుకొన్నారు.
అయితే ఈ అంశాన్ని కూడ సమాజ్ వాదీ పార్టీపై విమర్శలు గుప్పించేందుకుగాను బిజెపి ఉపయోగించుకొంది. విద్యుత్ లేకుండానే మంత్రి మీడియో సమావేశం నిర్వహించిన విషయమై తీసిన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి సమాజ్ వాదీ పార్టీ మంత్రి విమర్శలు గుప్పించారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications