bi0:డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రిజేశ్ పాఠక్ నేపథ్యం.. అంచెలంచెలుగా ఎదిగి..
ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ వరసగా రెండోసారి కొలువుదీరింది. 52 మంది మంత్రులు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అయితే కీలక యూపీలో.. ఇద్దరికీ డిప్యూటీ సీఎం పదవీ వరించింది. వారిలో ఒకరు కేశ్ ప్రసాద్ మౌర్య.. ఆయన ఇదివరకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవీ చేపట్టారు. బ్రిజేష్ పాఠక్కు ఈ సారి ప్రమోషన్ లభించింది. ఇంతకీ వారి నేపథ్యం ఏంటో తెలుసుకుందాం.. పదండి.
ఇదీ నేపథ్యం..
ధానపతి
దేవి,
శ్యామ్లాల్
మౌర్య
దంపతులకు
1969
మే
7వ
తేదీన
జన్మించారు.
కౌశంబి
జిల్లా
వీరి
స్వస్థలం
కాగా..మౌర్య
తండ్రి
రైతు..
అతనికి
సిరతు
నగర్
వద్ద
ఒక
టీ
షాప్
కూడా
ఉండేది.
మౌర్య
తల్లి
గృహిణి..
మౌర్యకు
ఇద్దరు
సుఖ్లాల్,
రాజేంద్ర
కుమార్
అనే
ఇద్దరు
సోదరులు..
సుమిత్రా
దేవి,
కమలేష్
కుమారి,
ఆశాదేవి
అనే
ముగ్గురు
సోదరిలు
ఉన్నారు.
1985లో
రాజ్కుమారి
దేవిని
మౌర్య
వివాహం
చేసుకున్నారు.
వీరికి
ఆశిష్
కుమార్
మౌర్య,
యోగేశ్
కుమార్
మౌర్య
అనే
ఇద్దరు
కుమారులు
ఉన్నారు.
విద్య
సిరతు
నగర్
హై
స్కూల్లో
పాఠశాల
విద్య
కొనసాగింది.సెకండరీ
ఎడ్యుకేషన్
ఓసా
స్కూల్లో
సాగింది.
తన
తండ్రికి
చేదోడు
వాదోడుగా
నిలిచేందుకు
మౌర్య
చిన్న
తనంలో
న్యూస్
పేపర్స్
అమ్మేవారు.
తర్వాత
ప్రయోగ్
రాజ్లో
హిందీ
లిటరేచర్
చేశారు.
హిందీలో
సాహిత్య
సమ్మేళనంలో
పూర్తి
చేశారు.
ఆర్ఎస్ఎస్ నేపథ్యం..
1980లో
ఆర్ఎస్ఎస్తో
మౌర్యకు
అనుబంధం
ఏర్పడింది.
భజరంగ్
దళ్,
విశ్వహిందూ
పరిషత్తో
కూడా
మంచి
రిలేషన్
షిప్
ఉండేది.
గో
సంరక్షణ,
రామజన్మభూమి
ఉద్యమాల్లో
మౌర్య
కీ
రోల్
పోషించారు.
1990లో
అయోధ్యలో
మందిర
నిర్మాణం
కోసం
కర్
సేవక్
బృందానికి
నేతృత్వం
వహించారు.
2012లో
సిరతు
నుంచి
మౌర్య
ఎమ్మెల్యే
పదవీకి
పోటీ
చేశారు.
2014లో
పుల్పూర్
నుంచి
ఎంపీగా
ఎన్నికయ్యారు.
2002,
2007,
2012లో
అసెంబ్లీకి
ప్రాతినిధ్యం
వహించారు.
2016లో
యూపీ
బీజేపీ
అధ్యక్ష
పదవీ
బాధ్యతలను
చేపట్టారు.
ఆ
మరుసటి
ఏడాది
డిప్యూటీ
సీఎం
అయ్యారు.
ఇప్పుడు
మరోసారి
పదవీని
చేపట్టారు.
ఇదీ పాఠక్ నేఫథ్యం
ఇక
బ్రిజేష్
పాఠక్
విషయానికి
వస్తే..
లక్నో
కంటోన్మెంట్
నుంచి
పోటీ
చేసి
గెలుపొందారు.
ఇంతకుముందు
న్యాయ,
అెంబ్లీ,
రూరల్
ఇంజినీంగ్
సర్వీస్
మంత్రిగా
పనిచేశారు.
తొలుతు
న్యాయశాఖ
పదవీ
చేపట్టిన
ఆయన..
తర్వాత
పోర్టు
పోలియో
మారింది.
పాఠక్..
న్యాయవాద
వృత్తి
ద్వారా
కెరీర్
ప్రారంభించారు.
తర్వాత
రాజకీయాల్లోకి
వచ్చారు.
బీజేపీ
కన్నా
ముందు
బీఎస్పీలో
పనిచేశారు.
2004
నుంచి
2009
వరకు
ఉన్నావ్
ఎంపీగా
ప్రాతినిధ్యం
వహించారు.
2017లో
అమిత్
షా
నేతృత్వంలో
బీజేపీలో
చేరారు.
ఉత్తరప్రదేశ్
రాజకీయాల్లో
పాఠక్
ప్రముఖ
బ్రహ్మిణ్
నేత..
అంతకుముందు
దినేశ్
శర్మ
ఉండేవారు.
అతని
స్థానంలో
యోగి
ప్రభుత్వం
పాఠక్కు
డిప్యూటీ
సీఎం
పదవీని
అప్పగించింది.