ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన భార్య: జీవిత ఖైదు

జిల్లాకు చెందిన రీనా అనే మహిళకు రోషన్ అనే వ్యక్తితో కొంతకాలం క్రితం పెళ్లయింది. తొలుత సజావుగానే సాగిన కాపురం కొన్నాళ్లకు విభేదాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భార్యకు మరో వ్యక్తితో పరిచయం అయింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది.
గత ఏడాది జనవరిలో భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు ఆరోపణలు రుజువు అయ్యాయి. దీంతో కోర్టు ఆమెకు, ఆమె ప్రియుడికి సోమవారం జీవిత ఖైదు విదిస్తూ తీర్పు ఇచ్చింది. జీవిత ఖైదుతో పాటు రూ.25,000 చెల్లించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
More From
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications