విమానంలో పండండి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ: ముంబైకి మళ్లింపు..
ముంబై: విమానంలో ఓ గర్భిణి మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం అబుదాబి నుంచి జకార్తా వెళుతున్న ఎతిహద్ ఎయిర్వేస్ విమానంలో ఇండోనేషియాకు చెందిన ఓ నిండు గర్భిణి ప్రయాణిస్తున్నారు.
మార్గమధ్యలో పురుటినొప్పులు రావడంతో సిబ్బంది సాయంతో విమానంలోనే బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ముంబైకి మళ్లించారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే మహిళను ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు.

ప్రస్తుతం తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా విమానం రెండు గంటలు ఆలస్యంగా జకార్తాకు చేరుకుందని ఎతిహద్ ఎయిర్వేస్కు చెందిన ఓ అధికారి తెలిపారు.
More From
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications