ఆమెపై నుంచి 56 బోగీల రైలు వెళ్లింది
పురులియా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఓ మహిళ పైనుంచి 56 బోగీల గూడ్స్ రైలు వెళ్లింది. అయినా ఆమె బతికే ఉంది. ఆ మహిళ రైల్వే ట్రాక్ దాటుతుండగా పొరపాటున ఆమె స్వెటర్ ట్రాక్లో ఇరుక్కిపోయింది.
దాన్ని లాక్కునేలోపే గూడ్స్ రైలు వచ్చేసింది. అక్కడున్న ప్రజలకు ఏమీ తోచలేదు. ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయనే అనుకున్నారు. కానీ ఆమె తెలివిగా ట్రాక్ మధ్యలో పడుకుంది. 60 బోగీలు గూడ్స్ రైలు వెళ్లిపోయినంత వరకు ఆమె పడుకునే ఉంది.

గూడ్స్ వెళ్లిన తర్వాత ఆమె నింపాదిగా పైకి లేచింది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు, ఆమెను ట్రాక్ నుంచి పైకి లేపారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్లోని పురులియాలో జరిగింది. ఆ మహిళా ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకుంది.
ఆమెను స్థానిక పురూలియా సదర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు ప్రాథమిక చికిత్స చేసి ఆమెను ఇంటికి పంపించారు. పురూలియాలోని తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఆమె జార్ఖండ్లోని జంషెడ్పూర్ నుంచి వచ్చింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications