దుబాయ్-కొచ్చికి వచ్చిన విమానంలో స్పృహ కోల్పోయిన మహిళ, మృతి
కొచ్చి: శనివారం దుబాయ్ నుంచి విమానంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఓ మహిళా ప్రయాణికురాలు ప్రాణాలు కోల్పోయింది. ఆమెను కొచ్చిలో విమానం ల్యాండైన తర్వాత .. ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయిందని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మినీ(56) అనే మహిళ దుబాయ్ నుంచి కొచ్చికి విమానంలో వెళ్తుండగా స్పృహ కోల్పోయి పడిపోయింది. "ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత ఆమెను సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించారు అని అధికారులు తెలిపారు.

ఆమె ఆరోగ్య సమస్యలకు చికిత్స పొందుతోందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ మరణం సహజ కారణాల వల్ల సంభవించినందున, పోలీసులు ఈ విషయంపై కేసు నమోదు చేయలేదు.
More From
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications