మెట్రోలో ఆ పని చేసిన మహిళ.. వీడియో వైరల్.. అధికారులు సీరియస్
బెంగళూరు మెట్రోలో ఓ మహిళ చేసిన పనికి అధికారులు సీరియస్ అయ్యారు. ఆమెకు రూ. 500 ఫైన్ కూడా విధించారు. అవును.. బెంగళూరు మెట్రోలో ఓ మహిళ తన వెంట తెచ్చుకున్న లంచ్ బాక్స్ తింటూ కెమెరాకు చిక్కింది. దీంతో మెట్రో నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆమెకు రూ. 500 జరిమానా విధించారు అధికారులు. మెట్రో ట్రెయిన్స్ లో ఆహారం తినడం నిషేధమని ఈ మేరకు అధికారులు స్పష్టం చేశారు.
బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపిన ప్రకారం ఈ ఘటన ఏప్రిల్ 26న జరిగింది. మెట్రో రైలు ఎక్కిన ఓ మహిళ మదవర మెట్రో స్టేషన్ నుంచి మగది రోడ్ మెట్రో స్టేషన్ వరకు ప్రయాణించింది. ఆ మహిళ మెట్రోలో లంచ్ బాక్స్ తిన్నది. అయితే రన్నింగ్ లో ఉన్న మెట్రోలో లంచ్ బాక్స్ తినడం చట్టరిత్యా నేరం అని అధికారులు సీరియస్ అయ్యారు. ఈ మేరకు ఆమెకు రూ. 500 జరిమానా విధించారు.

కదులుతున్న మెట్రోలో ఆమె లంచ్ చేయడం అక్కడి కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ ఘటనపై అధికారులు మాట్లాడుతూ మెట్రో రైలులో తినడం లేదా తాగడం నిషిద్ధం. ఇవి మెట్రో రూల్స్ కు విరుద్ధం. రైలులో పరిశుభ్రత కోసమే ఈ నిబంధనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Beware! Eating inside the Bengaluru metro could cost you , a woman was fined 500 rupees after a co passenger made a video of her eating and uploaded it on social media. The security team intercepted her today and fined her. pic.twitter.com/8NIbfCiytX
— Deepak Bopanna (@dpkBopanna) April 28, 2025
ఇటీవల మెట్రో స్టేషన్లలో పొగాకు వినియోగం, రవాణా నిషిద్ధం అని మెట్రో సంస్థ ప్రకటించింది. మెట్రో రైలులో, మెట్రో స్టేషన్ పరిసరాల్లో పరిశుభ్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం పేర్కొంది. ఇటీవల మెట్రో రైలులో ఓ వ్యక్తి గుట్కా నములుతూ ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కొత్త రూల్స్ తీసుకొచ్చింది మెట్రో సంస్థ.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications