లంచం అడిగితే చెంప పగలకొట్టింది(వీడియో)
ముంబై: లంచం అడిగిన ఓ అధికారికి ఓ మహిళ చెంప దెబ్బతో సరైన సమాధానం చెప్పింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ఉల్లాస్గనర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రియా గుప్తా అనే ఎన్సీపీ కార్యకర్త తన కుటుంబసభ్యుడికి సంబంధించిన ఉద్యోగ పదోన్నతి విషయంపై మాట్లాడేందుకు మంగళవారం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు.
అయితే.. అందుకు లంచం ఇవ్వాల్సిందిగా మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ యువరాజ్ బదానే సదరు మహిళను కోరారు. దీంతో ఆగ్రహించిన ఆ మహిళ అతని చెంప పగలకొట్టింది. ఈ దృశ్యమంతా మున్సిపల్ కార్యాలయంలో ఉన్న సీసీటీవీ కెమేరాల్లో రికార్డు అయ్యింది.
అనంతరం మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఆ అధికారిపై ఫిర్యాదు చేసింది. సదరు అధికారి కూడా ఆ మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరి ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications