దుస్తులిప్పేసి మహిళా టీచర్ను కొట్టారు, జరిమానా

ఆ ఉపాధ్యాయురాలు మహిళా కమిషన్ను, మహిళా కమిషన్ను ఆశ్రయించింది. పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై ఫిర్యాదు చేసింది. అదే గ్రామానికి చెందిన ఆమె మేనల్లుడు ఓ అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణపై కూడా ఆమెను కొట్టారు.
తన మేనల్లుడు, అమ్మాయి ఒకే కులానికి చెందినవారని, వారు వివాహం చేసుకోవాలని అనుకుంటన్నారని మహిళా టీచర్ మహిళా కమిషన్కు తెలియజేసింది. ఏప్రిల్ 19వ తేదీన గ్రామసభ జరిగినప్పుడు ఒత్తిడికి గురైన బాలిక అతనితో సంబంధం లేదని చెప్పింది. దాంతో దానికి బాధ్యురాలిగా మహిళా టీచర్ను చేస్తూ సర్పంచ్ అందరి ముందు ఆమె కొట్టాలని ఆదేశించాడు.
బాలిక పరువు తీసినందుకు లక్ష రూపాయలు జరిమానా చెల్లించాలని మహిళా టీచర్ను ఆదేశించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని మహిళా టీచర్ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది.
More From
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications