Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్‌ను అసహన దేశం అనలేం: తస్లిమా నస్రీన్

న్యూఢిల్లీ: కొన్ని సంఘటనలు జరిగినంత మాత్రాన, వాటి ఆధారంగా భారత దేశాన్ని అసహన దేశంగా అభివర్ణించడం సరయినది కాదని బంగ్లాదేశ్‌ రచయిత్రి తస్లిమా నస్రీన్‌ పేర్కొన్నారు. దాద్రీ, కల్బుర్గీ ఘటనలతో పాటు ఝార్ఖండ్‌లోని పశు వికేత్రల హత్యలను ఖండించారు.

ఇది అసహనం కాదని ఆమె చెప్పారు. అవి క్రూరమైన హత్యలు అన్నారు. కొన్ని చెడు ఘటనలతో 124 కోట్ల ప్రజలు ఉన్న భారత్‌ను అసహనంగా అభివర్ణించలేమన్నారు. ప్రతి ప్రాంతంలోను అసహనం ఉన్న వ్యక్తులు ఉండటం సాధారణమేనని అన్నారు.

Won't call India intolerant because of few incidents: Taslima Nasreen

భారత దేశంలో చట్టం, న్యాయం అన్నీ సహనానికి అనుకూలంగానే ఉన్నాయని చెప్పారు. భారత దేశంలో చాలాచోట్ల వివిధ రకాల అసహనం కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.

చిన్న కులాల పట్ల అగ్రకులాలకు అసహనం, బీదవారి పట్ల ధనవంతుల అసహనం, హోమోసెక్సువల్స్, ట్రాన్సుజెండర్స్ పట్ల ఇంకొందరి అసహనం ఉంటుందని చెప్పారు. ఎక్కడైనా అసహన ఉన్న వారు ఉండటం మామూలే అని చెప్పారు. అయినంత మాత్రాన భారత దేశాన్ని అసహన దేశం అనలేమన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+