జమ్ము కాశ్మీర్ లో యాసిన్ మాలిక్ సంస్థ పై నిషేధం,
జమ్ము అండ్ కాశ్మీర్ లో యాసిన్ మాలిక్ నేతృత్వం వహిస్తున్న జమ్ము కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ను (జేకేఎల్ఎఫ్) కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం ప్రకారం ఈ సంస్థను నిషేధించినట్టు కేంద్రం తెలిపింది.

ప్రధాని మోదీ నేతృత్వంలోని జరిగిన క్యాబినెట్ కమిటిలో ఈ నిర్ణయం తీసుకున్నారు.కాగా ఫిబ్రవరి 22న యాసిన్ మాలిక్ ను అరెస్ట్ చేశారు,పుల్వామా దాడి తర్వాత పబ్లిక్ సేఫ్టి యాక్ట్ ప్రకారం అదుపులోకి తీసుకున్న పోలీసులు జమ్ములోని కోట్ బల్వాల్ జైలుకు తరలించారు. కాగా ఈ నెలలో జమాతే ఈ ఇస్లామీ అనే సంస్థ ను నిషేదించగా జేకెఎల్ఎఫ్ ను నిషేదించింది.












Click it and Unblock the Notifications