పాక్ వెళ్లిపోండి, పిలిచేందుకు పెళ్లి కాదు: సాధ్వి ప్రాచి
న్యూఢిల్లీ: విశ్వహిందూ పరిషత్ నేత సాధ్వి ప్రాచి మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. యోగాను వ్యతిరేకించేవారు స్వేచ్ఛగా పాకిస్థాన్కు వెళ్లి పోవచ్చునని ఓ దిన పత్రికతో మాట్లాడుతూ చెప్పారు.
ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ అనారోగ్య కారణాల వల్లే ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనలేదన్న బీజేపీ నేత రాంమాధవ్ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా కోరగా.. ఆమె మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆహ్వానం పంపడానికి ఇది ఒక రాజకీయ నాయకుడి కూతురి వివాహం కాదన్నారు.

యోగాను వ్యతిరేకించే వారికి ఈ దేశంలో ఉండే అర్హత లేదన్నారు. యోగా చేయడాన్ని అఖిల భారత ముస్లీం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకించింది. మరోవైపు, అంతకుముందు సూర్య నమస్కారాలను వ్యతిరేకించే వారు సముద్రంలో దుకాలని బీజేపీ ఎంపీ ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు.
More From
-
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
పాకిస్తాన్కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications