Yogi Adityanath: యోగి ఆదిత్యనాథ్ సూచించిన వారికే అధ్యక్ష పదవి..!
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో బీజేపీ తమ పార్టీలు మార్పులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నాలుగు రాష్ట్రాలకు బీజేపీ అధినాయకత్వం కొత్త అధ్యక్షులను నియమించింది. దేశంలో బీజేపీకి అత్యంత ముఖ్యమైన రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. ఈ రాష్ట్రంలోనే బీజేపీ మోజారిటీ సీట్లు రావడంతో 2019లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. దీంతో యూపీ కాషాయదళం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక్కడ కూడా పార్టీ అధ్యక్షుడిని మార్చాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న డానిష్ ఆజాద్ అన్సారీ ఢిల్లీలో ప్రత్యేక్షమయ్యాడు.ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని మంత్రి డానిష్ ఆజాద్ ట్విట్టర్లో పేర్కొన్నారు. అయితే యోగిని సంప్రదించకుండానే ఢిల్లీ వెళ్లడా లేక యోగి అనుమతితోనే ఢిల్లీ వెళ్లాడా తెలియరావాల్సి ఉంది.

యూపీలో యోగి ఆదిత్యనాథ్ తనదైన మార్క్ పాలనను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మాఫియా గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాడు. అందుకే యూపీలో రెండో సారి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. యోగి నిర్ణయాలు తీసుకోవడంలో అస్సలు భయపడరని అంటున్నారు. బీజేపీ అధ్యక్ష పదవి యోగి ఆదిత్యనాథ్ సూచించిన వారికే ఇస్తామని తెలిపారు. యోగి అనుమతితోనే డానిష్ ఆజాద్ ఢిళ్లీ వెళ్లినట్లు చెబుతున్నారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications