పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త! ఇకనుంచి వాటి అవసరం లేదు!!
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ గురువారం తన ఖాతాదారులకు ఓ శుభవార్త చెప్పింది. అనారోగ్యం పాలైనపుడు చికిత్సకు అవసరమైన నగదు కోసం స్వీయ ప్రకటన సరిపోతుందని వెల్లడించింది.
న్యూఢిల్లీ: తన ఖాతాదారులకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ గురువారం ఓ శుభవార్త చెప్పింది. ఖాతాదారులు అనారోగ్యం పాలైనపుడు చికిత్సకు అవసరమైన నగదు కోసం ఇతరత్రా ధ్రువీకరణపత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, స్వీయ ప్రకటన సరిపోతుందని వెల్లడించింది.
ఈ మేరకు ఈనెల 25న కార్మికశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదివరకు వైద్య ఖర్చుల కోసం ఖాతాదారులు తాము పనిచేస్తున్న సంస్థ నుంచి ఆమోదం పొందినట్లు లేఖ లేదా మెడికల్ సర్టిఫికెట్ జత చేయాల్సి వచ్చేది.

తాజా నిర్ణయంతో పీఎఫ్ ఖాతాదారులకు ఆ ఇబ్బందులు తప్పాయి. 'ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఖాతాదారులకు మేలు జరగనుంది. ఇకపై తమ ఖాతా నుంచి నగదును పొందడానికి వారు ఎలాంటి ధ్రువపత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు' అని ఈపీఎఫ్వో కమిషనర్ వి.పి.జాయ్ చెప్పారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications