లైవ్షోలో ఘోరం: నిప్పంటించుకొని, కౌగిలించుకున్నాడు

దూరదర్శన్ జనమంచ్ లైవ్ కార్యక్రమంలో భాగంగా.. సుల్తాన్ పుర్లోని టికోనియా పార్కులో సోమవారం సాయంత్రం నాయకులు మాట్లాడుతున్నారు.
ఈ సమయంలో దుర్గేష్ కుమార్ సింగ్ అనే యువకుడు తన పైన పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. అక్కడే ఉన్న బిఎస్పీ అబ్యర్థి కమ్రుజమ్మ ఫౌజిని కౌగిలించుకున్నాడు.
ఈ ఘటనలో వీరిద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. దుర్గేష్ మౌ జిల్లాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ఇతను టికోనియా పార్కు దగ్గర్లోని హోటల్లో ఉంటున్నాడు. అతను ఎందుకు అలా చేశారనే విషయం ఇంకా తెలియరాలేదు.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications