170 మంది ఐఎస్ఐఎస్ మిలిటెంట్స్ అంతం (వీడియో)
బీరూట్: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) తీవ్రవాదులను అంతం చెయ్యడానికి సిరియా ఆర్మీ, అమెరికా సంయుక్త దళాలు రంగం సిద్దం చేస్తున్నాయి. వారి ఆగడాలు ఎక్కవ కావడంతో అమెరికా బలగాలు సైతం గత 48 గంటల నుండి వైమానిక దాడులు చేస్తున్నది.
మంగళవారం జరిపిన వైమానిక దాడులలో 170 మంది ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు అంతం అయ్యారని కుర్దిప్ రక్షణ శాఖ సీనియర్ అధికారి నాజర్ హజ్ మన్సూర్ వెల్లడించారు. గత ఆదివారం నుండి ఐఎస్ఐఎస్ తీవ్రవాదులను అంతం చెయ్యడానికి పలు చోట్ల దాడులు చేస్తున్నారు.

ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు తలదాచుకున్న స్థావరాల మీద వైమానిక దాడులు చేస్తున్నారు. ఈ దాడులలో స్థానికులు కొందరు మరణించగా అనేక మందికి తీవ్రగాయాలైనాయి. మరణించిన 170 మంది జీహాదీలే అని సిరియా మానవహక్కుల సంఘం పరిశీలకులు అంటున్నారు. జీహాది మృతుల సంఖ్య 200కు పైగా పెరిగే అవకాశం ఉందని సిరియా ఆర్మీ వర్గాలు అంటున్నాయి.
More From
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications