కొండ మీద నుంచి జారిపడ్డ ట్రక్కు.. 18 మంది మృతి
కాట్మాండు : నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ ట్రక్కు అదుపుతప్పి కొండమీద నుంచి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 18 మంది చనిపోయారు. మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం సాయంత్రం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కింతాంగ్ నుంచి సిసిఫ్ వైపు వెళుతున్న ట్రక్కు మార్గమధ్యంలో అదుపుతప్పింది. దీంతో కొండపై నుంచి ఒక్కసారిగా నదిలో పడిపోయింది. ఆ సమయంలో 40-50 మంది ప్రయాణీకులు అందులో ఉన్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న భద్రతాసిబ్బంది తక్షణమే సహాయకచర్యల్లో మునిగిపోయారు. గాయపడ్డవారిని కాట్మాండు ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. పరిమితిని మించి ప్రయాణీకులు ఎక్కడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications