ఉగ్రదాడి: బాంబుల అంబులెన్స్ పేలి 95 మంది మృతి
కాబూల్: అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బాంబులతో నిండిన అంబులెన్స్ పేలడంతో 95 మంది మరణించగా, 158 మంది దాకా గాయపడ్డారు.
రద్దీగా ఉన్న ప్రాంతంలో ఆ పేలుడు సంభవించింది.తాలిబన్ ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. పోలీసు చెక్ పాయింట్ వద్ద అంబులెన్స్ పేలిపోయింది.

భారీ శబ్దంతో అంబులెన్స్ పేలిపోయింది. సమీపంలోని భవనాల కిటికీలు కదిలాయి. పెద్ద యెత్తున పొగ లేచిన దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.
అంబులెన్స్ పేలిన స్థలం ఆంతరింగిక మంత్రిత్వ శాఖ, ఐరోపా యూనియన్,హై పీస్ కౌన్సిల్ కార్యాలయాలు ఉన్నాయి. ఆంతరంగిక మంత్రిత్వ శాఖ భవనం సమీపంలో పేలుడు సంభవించిందని ఆంతరంగిక ంత్రిత్వ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి నస్రత్ రహిమీ చెప్పారు.
More From
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications