చైనాలో భారీ భూకంపం.. 7.4 తీవ్రతతో ప్రకంపనాలు.. ఇద్దరు మృతి
చైనాలో భారీ భూకంపం సంభవించింది. చైనాకు వాయవ్యలో గల కింగాయ్ ప్రావిన్స్లో భూమి కంపించింది. శనివారం తెల్లవారుజామున భూకంపం వచ్చిందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. నైరుతి దిశలో కూడా మరో భూకంపం వచ్చిందని.. దీంతో ఇద్దరు చనిపోయారని వెల్లడించింది.

భూకంప కేంద్రం కింగాయ్ అని గుర్తించారు. చైనా కాలామానం ప్రకారం అర్ధరాత్రి 2 గంటలకు భూమి కంపించింది. దాని తీవ్రత 10 కిలోమీటర్ల లోతు వరకు ప్రభావం చూపించింది. జిన్ జింగ్పై కూడా భూకంప ప్రభావం ఉందని అమెరికా సిస్మొలాజిస్టులు తెలియజేశారు.
Recommended Video
మరోవైపు యున్నాన్లో 6.1 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో ఒకరు చనిపోయారని స్థానిక అధికారులు రిపోర్ట్ చేశారు. మరో ముగ్గురు శిథిలాల్లో చిక్కుకున్నారని తెలిపారు. భూ ప్రకంపనాలు రాగానే జనం ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని భవనాలు కూలిపోయామని.. మరికొన్ని దెబ్బతిన్నాయని అధికారులు వివరించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. భూకంపం నేపథ్యంలో ఇళ్లలో ఉండొద్దని.. బయటకు రావాలని అధికారులు ప్రజలను కోరారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications