బిడ్డను కంటే రూ.63 లక్షలు ఇస్తామని ప్రకటించిన కంపెనీ..
ప్రపంచంలో సంతాన లేమి సమస్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా యూరోప్, అమెరికా వంటి దేశాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. మన ఇండియాలో ఉన్నప్పటికీ.. ఆ దేశాల్లో ఎక్కువగా ఉంది. ప్రస్తుతం యూరోపియన్ దేశాలతో పాటు పలు ఆసియా దేశాల్లో వృద్ధ జనాభా ఎక్కువగా ఉంది. అక్కడ సంతానోత్పత్తి తక్కువగా ఉండడంతో ఆ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సౌత్ కొరియా అత్యల్ప ఇన్ ఫెర్టిలిటీ రేట్ 0.78 శాతంగా ఉంది.
ఈ ఇన్ఫెర్టిలిటీ రేట్ 2025 వరకు మరింత దగ్గే అవకాశం ఉందని అధ్యయనలు చెబుతున్నాయి. దీంతో సౌత్ కొరియా జనాభాను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఓ కంపెనీ ఒక్క బిడ్డను కంటే రూ.63 లక్షలు చెల్లించేందుకు సిద్ధమైంది.దక్షిణ కొరియాలోని సియోల్కు చెందిన బియోంగ్ గ్రూప్ కంపెనీ బిడ్డ పుడితే డబ్బులిస్తామని ప్రకటించింది.

ఉద్యోగులకు బిడ్డ పుట్టిన ప్రతిసారి రూ.63 లక్షలు ఇస్తామని పేర్కొంది. డబ్బును నగదు లేదా గృహాల రూపంలో తీసుకొవచ్చి వివరించింది. పిల్లల పెంపకం భారాన్ని తగ్గించేందుకే ఈ ప్రత్యక్ష ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. జనాభాను పెంచడానికిబియోంగ్ గ్రూప్ ఛైర్మన్ లీ జూంగ్-కెయున్ అన్నారు. పుట్టిన పిల్లలు ఇబ్బంది పడకుండా ఇప్పటి వరకు 2,70,000 గృహాలను నిర్మించినట్లు తెలిపారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications