యూకే-ఇండియా వీక్ 2018: 'డిజిటల్ ట్యాక్స్ సిస్టంకు ఆధార్, జీఎస్టీ మంచి పునాది వేశాయి'
లండన్: 5వ యూకే-ఇండియా లీడర్షిప్ వార్షికోత్సవ కాన్క్లేవ్ కోసం ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ శర్మ లండన్ వచ్చారు. ఆధార్, యూఐపీ, జీఎస్టీలు డిజిటల్ ట్యాక్స్ సిస్టమ్కు దేశంలో గట్టి పునాదిని వేశాయని చెప్పారు. భారత్ పలు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.
యూకే -ఇండియా స్ట్రాటెజిక్ రిలేషన్షిప్ను మరింత ముందుకు తీసుకెళ్లేలా ఈ సమావేశం జరుగుతోంది. ఇది జూన్ 18వ తేదీన ప్రారంభమైంది. జూన్ 22న ముగుస్తుంది.

ఈ సమావేశం కోసం వచ్చిన మోహిత్ శర్మ మాట్లాడుతూ.. భారత్ సవాళ్లు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఏఐ, ఆటోమేషన్ వంటి వాటికి భవిష్యత్తులో అవకాశాలు ఉన్నాయని చెప్పారు.'ఆధార్, యూఐపీ, జీఎస్టీలు భారత్లో డిజిటల్ ట్యాక్స్ సిస్టమ్కు మంచి పునాది వేశాయి' అని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, ఇండియా ఇంక్. ఫౌండర్&సీఈవో మనోజ్ లాద్వా ప్రారంభోపన్యాసంలో మాట్లాడుతూ... యూకే - భారత్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. యూకే-ఇండియా సమావేశం ఉద్దేశ్యం రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత పెంచుకోవడం, నిజమైన ట్రాన్స్ఫార్మేషన్ అన్నారు.
ప్రపంచంలో అత్యుత్తమ ప్రతిభను సంగ్రహించేందుకు యూకే, భారత్ ముందున్నాయని చెప్పారు. ట్రాన్సాక్షనల్ మోడ్లోనే మనం ఉండలేమన్నారు. కాగా, లీడర్షిప్ కాన్క్లేవ్ రెండు రోజుల పాటు జరగనుంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications