ఉగ్రవాదులతో చేతులు కలిపిన సైనికులు
కాబూల్: ఉగ్రవాదులతో పోరాటం చేసి మాతృదేశాన్ని కాపాడుకుని దేశభక్తిని చాటుకోవలసిన సైనికులు ప్లేటు పిరాయించారు. పోరాటం చేస్తున్న సైనికులు ఏకంగా ఉగ్రవాదుల దగ్గర తలవంచి వారికి తొత్తులుగా మారిపోయారు.
అఫ్ఘనిస్థాన్ లో ఈ సంఘటన జరిగింది. తమ సైన్యంలోని 125 మంది రక్షణా సిబ్బంది తాలిబన్లతో కలిసిపోయారని అఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. అఫ్టనిస్థాన్ లోని త్రిగరన్ లోయలో తాలిబన్లతో సైన్యం పోరాటం చేస్తున్నది.

గత నాలుగు రోజుల నుండి సైనికులు తాలిబన్ల మీద విరుచుకుపడుతున్నారు. అయితే ఒక్క సారిగా సీన్ రివర్స్ అయ్యింది. యుద్దం చేస్తున్న సైనికులు తాలిబన్లతో కలిసిపోయారు. విషయం తెలుసున్న అధికారులు షాక్ కు గురైనారు.
త్రిగరన్ లోయలో జరుగుతున్న యుద్దంలో 20 మంది తాలిబన్ ఉగ్రవాదులు, 10 మంది సైనికులు మరణించారని ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. సైనికులు తాలిబన్లతో చేరిపోవడంతో త్రిగరన్ లోయ వారి ఆధీనంలోకి వెళ్లిపోయిందని అధికారులు తెలిపారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications