88 మంది ఉగ్రవాదులను అంతం చేసిన సైన్యం
కైరో: విదేశీయులను కిడ్నాప్ లు చేస్తు, బాంబు దాడులు చేస్తు దేశాన్ని అస్థిరపర్చాలనుకున్న ఉగ్రవాదులను ఉక్కుపాదంతో అణిచి వెయ్యాలని ఈజిప్టు ప్రభుత్వం భావించింది. వెంటనే ఉగ్రవాదులను అంతం చెయ్యాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేసింది.
ఆదేశాలు వచ్చిన వెంటనే సైన్యం ఉగ్రవాదుల మీద విరుచుకుపడింది. కేవలం 12 రోజులలో 88 మంది ఉగ్రవాదులను అంతం చేశారు. అనేక మంది అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

ఉగ్రవాదులకు చెందిన అనేక వాహనాలు ద్వంసం చేశారు. అంతే కాకుండ ఉగ్రవాదులకు చెందిన 40 వ్యాన్లు, 36 బైక్ లు స్వాదీనం చేసుకున్నామని ఆదివారం ఈ జిప్ట్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. జులై 11వ తేదిన కైరోలోని ఇటలి రాయబార కార్యాలయం దగ్గర ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు బాంబు దాడి చేశారు.
ఈ దాడిని తీవ్రంగా పరిగణించిన ఈజిప్ట్ ప్రభుత్వం ఉగ్రవాదులను ఏరి వేయ్యాలని నిర్ణయించింది. ఉగ్రవాదుల స్థావరాలపై బాంబుదాడులు చేసి తుపాకి గుండ్ల వర్షం కురిపించింది. 2011లో హోస్నీ ముబారక్ పదవీచ్యుతుడైన తరువాత ఈజిప్ట్ లో ఉగ్రవాదం పురుడు పోసుకుని బలపడింది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications