పాకిస్థాన్లో పేలుడు.. ఒకరు మృతి.. 12 మందికి గాయాలు
పాకిస్థాన్ మరోసారి ఉలిక్కిపడింది. బాంబు పేలుడుో కరాచీ ఖారదర్ ప్రాంతం దద్దరిల్లింది. బోల్టన్ మార్కెట్ వద్ద సోమవారం పేలుడు సంభవించింది. పేలుడులో ఒకరు చనిపోగా.. మరో 12 మందికి గాయాలు అయ్యాయి. చనిపోయిన వ్యక్తి మహిళ అని అధికారులు తెలిపారు. పేలుడు సంభవించిన తర్వాత భారీగా శబ్దం వినిపించింది. దీంతో అక్కడికి పోలీసులు, అధికారులు చేరుకున్నారు.

పేలుడుకు గల కారణం తెలియరాలేదు.పేలుడు పదార్థం వల్లే జరిగి ఉంటుందని సామ టీవీ పేర్కొంది. పేలుడు జరిగిన బోల్టన్ మార్కెట్ ఏరియా ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం కావడం విశేషం. గత నెలలో కూడా ఆత్మహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే. కరాచీ యూనివర్సిటీలో దాడితో ముగ్గురు చైనా టీచర్లు, ఒకరు స్థానికులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు పేలుడు జరిగింది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications