కప్పలు, బల్లులు, చేపల్ని నీళ్లలో వేసి గటగటా తాగేశాడు
బీజింగ్: మనం తాగే నీటిలో లేదా కూల్ డ్రింక్లో చిన్న పురుగు లేదా ఈగ కనిపించినా వాటిని మనం పారబోస్తాం. కూల్ డ్రింక్లో బొద్దింక, కూల్డ్రింక్లో బల్లి... అంటూ మనం అప్పుడప్పుడు మీడియాలో వార్తలను చూస్తూ ఉంటాం.
అయితే, చైనాలో ఓ వ్యక్తి మాత్రం బల్లులు, కప్పలు, చేపలను నీటిలో కలుపుకొని గడగడా తాగేస్తున్నాడు. చైనాలోని షెన్ యాంగ్, లియోంగింగ్ ప్రావిన్సుకు చెందిన ఓ యువకుడు బతికి ఉన్న కప్పలను, బల్లులను, చేపలను నీటిలో కలిపి తాగుతున్నాడు.

అంతేకాదు, తాను వాటితో కలిసి తాగుతుండగా ఓ వీడియోను తీసి దానిని సోషల్ మీడియాలో పెట్టాడు. అతను మూడు కప్పలు, రెండు చేపలును ఓ గ్లాసులో వేసుకొని నీటిని గటగటా తాగేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో హల్ చల్ చేస్తోంది.
More From
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications