ఆర్మీ అధికారులతో వెళ్తున్న చాపర్ మిస్సింగ్. .అందులో ఆరుగురు అధికారులు
పాకిస్థాన్ బలూచిస్థాన్లో ఓ చాపర్ కనిపించకుండా పోయింది. అందులో సీనియర్ మిలిటరీ అధికారులు ఉన్నారు. ఏవియేషన్ కార్ప్స్కు చెందిన చాపర్.. ఆర్మీకి సహకారం అందించేందుకు పనిచేస్తోంది. అయితే అదీ బలూచిస్థాన్ వెళ్లాక సంబంధాలు తెగిపోయాయి. ఈ విషయాన్ని పాకిస్థాన్ ఆర్మీ వర్గాలు తెలిపాయి.

లాస్ బెలాలో ఆ చాపర్ వరద సహాయక పనులను చేస్తోంది. 5 గంటల తర్వాత దాని ఆచూకీ తెలియలేదు. ఆ సమయంలో చాపర్లో ఆరుగురు ఉన్నారు. క్వెట్టా కార్ప్స్ కమాండర్ కూడా ఉన్నారు. వారే వరద సహాయక పనులను పర్యవేక్షిస్తున్నారు. ఆ చాపర్ ఆచూకీ కనుగొనేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పాకిస్థాన్ ఆర్మీ తెలిపింది.
More From
-
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications