నేపాల్లో మరోసారి భూకంపం: పరుగులు తీసిన జనం
నేపాల్నున భూకంపం మరోసారి వణికించింది. సోమవారం ఉదయం 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురై రోడ్లపైకి పరుగులు తీశారు. ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు ఇంకా తెలియరాలేదు.
ఖాట్మాండ్: నేపాల్నున భూకంపం మరోసారి వణికించింది. సోమవారం ఉదయం రిక్టారు స్కేలుపై 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురై రోడ్లపైకి పరుగులు తీశారు. ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు ఇంకా తెలియరాలేదు.
ముగుకు 166 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈశాన్య నేపాల్, సెంట్రల్ నేపాల్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం రెండు భూకంపాలు చోటు చేసుకున్నాయి. కాగా, హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న నేపాల్కు సాధారణంగా భూకంప ముప్పు ఎక్కువగా ఉంటుంది.

2015లో వచ్చిన భూకంపంలో దాదాపు 9వేలమంది మృతి చెంద,గా దాదాపు 22 వేలమంది గాయపడ్డారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అప్పట్లో దాదాపు 7.8తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆ తర్వాత కూడా పలుమార్లు భూప్రకంపనలు సంభవించాయి.
More From
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications