బలూచిస్తాన్ లో పేలుళ్లు: ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు
క్వెట్టా: బలూచిస్తాన్ లోని క్వెట్టా ప్రాంతంలో ఉన్న మడాద్గర్ సెంటర్ వద్ద గురువారం సాయంత్రం భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. చమన్ హౌజింగ్ సొసైటీ సమీపంలో మూడు పేలుళ్లు సంభవించినట్టు తెలుస్తోంది.
బలూచిస్తాన్ హోంమంత్రి సర్ఫరాజ్ బగ్తీ పేలుళ్లను ధ్రువీకరించారు. సంఘటనా స్థలంలో ప్రస్తుతం ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరుగుతున్నట్టు తెలిపారు.

కాగా, అంతకుముందు గురువారం తెల్లవారుజామున బలూచిస్తాన్ భద్రతా దళాలు కిల్లీ అల్మాస్ ప్రాంతంలో లష్కరే జాంగ్వీ చీఫ్ ను మట్టుబెట్టాయి. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ సోహైల్ ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయపడ్డారు. ఇంటలిజెన్స్ సమాచారంతో భద్రతా దళాలు ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు సమాచారం.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications