ఒక్కరోజు రాణిగారి టాయిలెట్ కోసం రూ.26 లక్షలు
కంబోడియా: థాయ్లాండ్ మహారాణి మహా చక్రి సిరిందోర్న్ కంబోడియాలోని అత్యంత పేద ప్రాంతమైన రతన క్కిరి ప్రావిన్స్ పర్యటనకు వస్తున్న సందర్భంగా.. ఆమె కోసం భారీగా ఖర్చు చేసి ఓ టాయిలెట్ కట్టించారు అధికారులు.
ఆమె మూడు రోజుల పాటు ఆ ప్రాంతంలో గడపనున్నారు. అయితే, ఆమె పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం ఆడంబరాలకు పోయి సాధారణంగా ఖర్చు చేసే మొత్తం కన్నా 130 రెట్ల సొమ్ముతో ఓ విలాసవంతమైన మరుగు దొడ్డి నిర్మాణం చేపట్టింది.

అది కూడా ఆ ప్రాంత ప్రజలు పవితేరంగా భావించే ఇయాక్ లామ్ సరస్సు ఒడ్డున. సుమారు రూ.27లక్షలకు పైగా ఖర్చు చేసి మరీ సర్వాంగ సుందరంగా టాయిలెట్ తీర్చి దిద్దారు. వాస్తవానికి ఆమె ఆ ప్రాంతంలో మూడు రోజుల పాటు పర్యటించినా.. ఆ టాయిలెట్ నిర్మించిన ప్రాంతంలో ఉండేది ఒకేరోజు. అంటే ఆమె ఒక్క రోజు దానిని ఉపయోగించుకునేందుకు రూ.27 లక్షలు ఖర్చు చేశారు. ఆ తర్వాత దానిని కూల్చివేస్తారట.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications