ఒక్కరోజు రాణిగారి టాయిలెట్ కోసం రూ.26 లక్షలు
కంబోడియా: థాయ్లాండ్ మహారాణి మహా చక్రి సిరిందోర్న్ కంబోడియాలోని అత్యంత పేద ప్రాంతమైన రతన క్కిరి ప్రావిన్స్ పర్యటనకు వస్తున్న సందర్భంగా.. ఆమె కోసం భారీగా ఖర్చు చేసి ఓ టాయిలెట్ కట్టించారు అధికారులు.
ఆమె మూడు రోజుల పాటు ఆ ప్రాంతంలో గడపనున్నారు. అయితే, ఆమె పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం ఆడంబరాలకు పోయి సాధారణంగా ఖర్చు చేసే మొత్తం కన్నా 130 రెట్ల సొమ్ముతో ఓ విలాసవంతమైన మరుగు దొడ్డి నిర్మాణం చేపట్టింది.

అది కూడా ఆ ప్రాంత ప్రజలు పవితేరంగా భావించే ఇయాక్ లామ్ సరస్సు ఒడ్డున. సుమారు రూ.27లక్షలకు పైగా ఖర్చు చేసి మరీ సర్వాంగ సుందరంగా టాయిలెట్ తీర్చి దిద్దారు. వాస్తవానికి ఆమె ఆ ప్రాంతంలో మూడు రోజుల పాటు పర్యటించినా.. ఆ టాయిలెట్ నిర్మించిన ప్రాంతంలో ఉండేది ఒకేరోజు. అంటే ఆమె ఒక్క రోజు దానిని ఉపయోగించుకునేందుకు రూ.27 లక్షలు ఖర్చు చేశారు. ఆ తర్వాత దానిని కూల్చివేస్తారట.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications