పైకప్పు కూలి ఒకే కుటుంబంలో ఐదుగురు బలి
పేషావర్: ఇంటి పై కప్పు కుప్పకూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించిన దారుణ సంఘటన పాకిస్థాన్ లో జరిగింది. మరణించిన వారిలో పిల్లలతో పాటు మహిళ ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు.
పాకిస్థాన్ లోని కరాక్ జిల్లాలో మహమ్మద్ ఖలీద్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇతను శుక్రవారం పని మీద బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ఖలీద్ భార్య షాహిదా (32), మర్యామ్ (12), ముకాద్దాన్ (8), ఆలీహా (6), ఇంకో చిన్నారి ఇంటిలో ఉన్నారు.

తరువాత ఇంటి పై కప్పు ఒక్క సారిగా కుప్పకూలిపోయింది. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శిథిలాలను తొలగించారు. అప్పటికే శిథిలాల కింద ముకాద్దాన్, ఆలీహా, మర్యామ్ మరణించారు.
ఆసుపత్రిలో చికిత్స పోందుతూ ఖలీద్ భార్య షాహిదా, ఇంకో చిన్నారి మరణించారని పోలీసు అధికారులు చెప్పారు. ఖలీద్ చాలా కాలం క్రిం ఇల్లు నిర్మించారని, కొద్ది రోజులుగా పడుతున్న భారీ వర్షాల కారణంగా ఇంటి పై కప్పు కూలిపోయిందని పోలీసు అధికారులు తెలిపారు.
-
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్కు తాకట్టు -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications