భారత్ ఉగ్రవాద బాధిత దేశమే పరోక్షంగా పాక్ ప్రస్తావన
భారత్ కూడ ఉగ్రవాద బాధిత దేశమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అరబ్ ఇస్లామిక్ -యూఎస్ సమ్మిట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రియాద్: భారత్ కూడ ఉగ్రవాద బాధిత దేశమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అరబ్ ఇస్లామిక్ -యూఎస్ సమ్మిట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తరచూ భారత్ ఉగ్రవాదుల దాడులకు గురౌతున్న విషయాన్ని ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు.
పశ్చిమఆసియా దేశాలతో ఉగ్రవాద నిర్మూలనకు కలిసిపనిచేస్తామని ట్రంప్ హమీ ఇచ్చాడు. ఏ దేశం కూడ ఉగ్రవాద గ్రూపులకు ఆశ్రయం కల్పించకూడదని ఆయన కోరారు.

అమెరికా నుండి ఇండియావరకు అస్ట్రేలియానుండి రష్యావరకు ఉగ్రవాదదాడులకు గురౌతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అంతేకాదు ఏ దేశం కూడ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించకూడదని ఆయన కోరారు. అయితే ఈ విషయంలో పాకిస్తాన్ పేరును ప్రస్తావించకుండానే ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
మరో వైపు ఇది చెడుకు మంచికి మద్య యుద్దమని ట్రంప్ చెప్పారు. కాని, విశ్వాసాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం కాదని ఆయన చెప్పుకొచ్చారు.
-
ఇరాన్ కు జి7 దేశాల తీవ్ర హెచ్చరిక! -
షాక్: స్టూడెంట్ వీసాల్లో 60 శాతం కోత: భారత్ జోరుకు ట్రంప్ బ్రేకులు.. -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
నతాంజ్ అణు కేంద్రంపై బాంబుల వర్షం.. భారీ పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాన్! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు











Click it and Unblock the Notifications