ఇండియాస్ డాటర్: కల్పిత కథ కాదు, బ్యాన్ ఎత్తివేయాలన్న ఫ్రిదా పింటో
బెంగళూరు: బీబీసీ డాక్యుమెంటరీ 'ఇండియాస్ డాటర్' పైన హాలీవుడ్ నటి ఫ్రిదా పింటో స్పందించారు. ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీని యూకేలో విడుదల చేశారు. ఫిల్మ్ మేకరు లెస్సీ ఉడ్విన్ అమెరికాలో కూడా దీనిని స్క్రీన్ పైకి తీసుకు రావాలని నిర్ణయించారు. మరోవైపు, భారత దేశంలో దీని పైన ప్రభుత్వం నిషేధం విధించింది.
అమెరికాలో స్క్రీనింగ్ కార్యక్రమానికి ఫ్రిదా పింటో, మెరిల్ స్ట్రీప్ హాజరయ్యారు. ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీ చూసిన అనంతరం ప్రింటో స్పందించారు. ఇలాంటి డాక్యుమెంటరీని అందరికీ చూపించాలని విజ్ఞప్తి చేశారు.

బీబీసీతో ఫ్రిదా పింటో మాట్లాడారు. ఇక్కడ రేప్ మాత్రమే అసలు సమస్య కాదని, వారి మైండ్ సెట్ కూడా అని ఆమె అభిప్రాయపడ్డారు. ఇది మైండ్ సెట్ మార్చడానికి అన్నారు. ఇలాంటి వాటిని చూపించడం ద్వారా మైండ్ సెట్ మార్చవచ్చునని అభిప్రాయపడ్డారు.
ఇది కల్పిత గాథ కాదన్నారు. డాక్యుమెంటరీలో ఉన్నవన్నీ నిజాలని చెప్పారు. దానిని మనం తయారు చేయలేదని చెప్పారు. ఇండియాస్ డాక్యుమెంటరీ పైన బ్యాన్ ఎత్తివేయాలన్నారు. బ్యాన్ ఎత్తి వేసి.. చూస్తారా లేదా అనే విషయం ప్రజలకు వదిలేయాన్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications