యువతి హత్య: ఆసీస్ బ్రిస్బేన్లో భారతీయుడి అరెస్ట్

పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు సెంథిల్ కుమార్ అరుముగమ్(31) బ్రిస్బేన్ నగరంలోని గార్డెన్ సిటీ షాపింగ్ సమీపంలోని ఓ హోటల్లో మంగళవారం రాత్రి మీనా నారాయణన్(27) అనే యువతిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో ఆమె అరుపులు విన్న హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు అరుముగమ్ను అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలపాలైన మీనా అక్కడికక్కడే మృతి చెందారు. బుధవారం బాధితురాలి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలు మీనా సోదరుడు కూడా మంగళవారం రాత్రి బ్రిస్బేన్ నగరానికి చేరుకున్నాడు.
బ్రిస్బేన్ నగరంలోనే నివాసం ఉంటున్న మీనా.. క్వీన్స్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో విద్యనభ్యసిస్తోంది. కాగా, మృతురాలికి, నిందితునికి వివాహం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. వారిద్దరూ సోమవారం రాత్రి మాత్రమే కలిశారని, ఆ తర్వాత మంగళవారం రాత్రి గొడవ కారణంగా ఆమెపై నిందితుడు కత్తితో దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications