అమెరికాలో అదృశ్యమైన భారత విద్యార్థి మృత్యువాత

గాలింపు జరుపుతున్న నేపథ్యంలో మంగళవారం ప్రవీణ్ మృతదేహాన్ని ఇల్లినాయిస్ పరిధిలోని కార్బండేల్లో ఉన్న అటవీ ప్రాంతంలో కనుక్కున్నట్లు పోలీసులు తెలిపారు. అతని మృతికి కారణాలేమిటనేది తెలియరాలేదని చికాగో సన్ టైమ్స్ పత్రిక రాసింది.
మోర్టన్ గ్రోవ్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ చివరిసారిగా గత బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కార్బండేల్లో ఉన్నట్లు తెలిసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అప్పటి నుంచి అతను కనిపించకపోవడం అన్వేషణ ప్రారంభించారు
సన్నిహితులతో కలిసి వెళ్లిన ప్రవీణ్ వరుగేసే వారితో గొడవ పడి, మధ్యలోనే అటవీ ప్రాంతంలోకి వెళ్లి ఉంటాడని పోలీసుసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
More From
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం..












Click it and Unblock the Notifications