అమెరికాలో అదృశ్యమైన భారత విద్యార్థి మృత్యువాత

గాలింపు జరుపుతున్న నేపథ్యంలో మంగళవారం ప్రవీణ్ మృతదేహాన్ని ఇల్లినాయిస్ పరిధిలోని కార్బండేల్లో ఉన్న అటవీ ప్రాంతంలో కనుక్కున్నట్లు పోలీసులు తెలిపారు. అతని మృతికి కారణాలేమిటనేది తెలియరాలేదని చికాగో సన్ టైమ్స్ పత్రిక రాసింది.
మోర్టన్ గ్రోవ్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ చివరిసారిగా గత బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కార్బండేల్లో ఉన్నట్లు తెలిసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అప్పటి నుంచి అతను కనిపించకపోవడం అన్వేషణ ప్రారంభించారు
సన్నిహితులతో కలిసి వెళ్లిన ప్రవీణ్ వరుగేసే వారితో గొడవ పడి, మధ్యలోనే అటవీ ప్రాంతంలోకి వెళ్లి ఉంటాడని పోలీసుసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
More From
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications