'భారత్-అమెరికా సైనిక బంధం మరింత బలపడింది'
వాషింగ్టన్: భారత్ అమెరికా మధ్య సైనిక సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా మరింత బలపడ్డాయని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి ఆష్టన్ కార్టర్ గురువారం నాడు అన్నారు. రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాలు పలు విషయాల్లో ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు.
భారత్, అమెరికా వ్యూహాత్మక విషయాల్లో, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన విషయాల్లో పలు ఒప్పందాలు చేసుకున్నాయని, ఉపరితల, గగనతల, సముద్ర తీరంలో రెండు దేశాలు కలిసి యుద్ధ విన్యాసాలు చేస్తున్నాయన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ మేకిన్ ఇండియా ప్రచారంలో భాగంగా భారతదేశంతో టెక్నాలజీకి సంబంధించి కూడా ఒప్పందాలు చేసుకున్నామని, ఈ ఒప్పందాల ద్వారా రెండు దేశాల రక్షణ మెరుగుపడటమే కాకుండా విభిన్న ఆయుధ వ్యవస్థల ఏర్పాటులో సహకారం పెరుగుతుందన్నారు. అమెరికాకు ప్రాంతీయ భాగస్వామ్యాలు సంఖ్యలోను, స్నేహంలోను క్రమంగా పెరుగుతోందన్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications