ముందు జాగ్రత్తగా... ఇండో - నేపాల్ సరిహద్దు మూసివేత
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇండో-నేపాల్ సరిహద్దును మూసివేశారు. యూపీ రెండో దశ ఎన్నికల పోలింగ్ ముగిశాక మళ్లీ ఈ సరిహద్దును తెరుస్తారు.
ఖాట్మండ్: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇండో-నేపాల్ సరిహద్దును మూసివేసినట్లు పోలీసులు సోమవారం ప్రకటించారు. యూపీ రెండో దశ ఎన్నికలు ఫిబ్రవరి 15న జరగనున్నాయి.
అదే రోజున శాసనసభకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన రోజు రాత్రి 7 గంటలకు సరిహద్దును తెరుస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకే సరిహద్దును మూసివేసినట్లు వారు పేర్కొన్నారు.

నేపాల్ లోని కంచన్ పూర్ జిల్లాలో బెల్దాండి, త్రిభువన్ బస్తీ లలోని సరిహద్దులను మూసివేసినట్లు కంచన్ పూర్ డీఎస్పీ నైన్ సింగ్ కర్కీ తెలిపారు. ఎన్నికల సమయంలో సరిహద్దును మూసివేయడం సాధారణమేనని, సంఘ విద్రోహక శక్తులను అరికట్టేందుకే బోర్డర్ ను మూసివేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
More From
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications